”శోధిని”

Monday 17 September 2018

పదో జ్యోతిర్లింగం


పదో జ్యోతిర్లింగం  'నాగేశ్వర లింగం'.  పడమటి సముద్రతీరాన గుజరాత్ లో ద్వారకా పట్టణ  సమీపంలోని దారుకావనంలో ఈ క్షేత్రం ఉంది.  దారుకాసుర సంహారం చేసి లోకాలను శివుడు కాపాడిన ఘటన ఇక్కడే జరిగింది.  సుప్రియుడు అనే భక్తుని ప్రార్ధనతో స్వామి ఇక్కడ నాగేశ్వర లింగంగా అవతరించాడు.  పడగలతో సర్పరూపంగా దర్శనమిచ్చే ఈ జ్యోతిర్లింగం ఇతర ప్రాంతాలలో సహజీవనాన్ని జీవ  వైవిధ్యాన్ని ప్రబోధిస్తోంది.  



No comments: