”శోధిని”

Monday 20 August 2018

ఆరో జ్యోతిర్లింగం


ఆరో జ్యోతిర్లింగం  'భీమశంకరం'  మహారాష్ట్రంలో సహ్యాద్రిపై ఉంది.   భీమానది సమీపంలో ఉండడం వల్ల  భీమశంకరుడు అయినాడు.  దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిని 'డాకిని' అంటారు.  ఆమె ఇక్కడ పరమేశ్వరునికై  తపస్సు చేయడం వల్ల  ఈ ప్రాంతాన్ని డాకిని, శాకిని  మొదలైన భూతప్రేత పిశాచాలు  ఇక్కడ స్వామిని సేవిస్తూ ఉంటాయట.  ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి భూతప్రేత పిశాచాల భయం పోతుందట.