”శోధిని”

Thursday 30 July 2015

గురు పూర్ణిమ



తల్లిదండ్రుల తర్వాత విద్యాబోధన చేసే గురువులు  మానవ జన్మకు సహాయపడతారు.  విద్యార్థి వ్యక్తిత్వం, ప్రవర్తనపై బలమైన ముద్ర వేస్తారు.  విద్యను  ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం శిష్యుల కర్తవ్యం.  గురు పూర్ణిమ నాడు విద్య నేర్పిన గురువులను మరచి పోకుండా వాళ్ళకు కృతఙ్ఞతలు తెలపడం మన సంప్రదాయం.భావితరాలను తీర్చిదిద్దుతున్న గురువులంటే ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే !  ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల హృదయాలలో కొలువైనవున్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన సద్గురువు.
         మిత్రులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు !