”శోధిని”

Friday 25 January 2013

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!


జనవరి  8, 2013 భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న మన సైనికులు శ్రీ హేమరాజ్, శ్రీ సుధాకర్ సింగ్ లు శత్రువుల తూటాలకు  వీర మరణం పోందారు.శత్రుమూకల కుసంస్కార  తీరుకు తలలులేని మొండాలతో నేలకొరిగారు.  ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి.  మన కోసం ప్రాణాలర్పించిన ఈ వీరులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా వందనాలు సమర్పించుకుందాం. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాం!
                భారత్ మాతాకీ  జై!