”శోధిని”

Tuesday 3 September 2013

నేటి పిల్లలు!

కార్పోరేట్ చదువులకి అలవాటు పడిన పిల్లలు మాతృ భాషలో మాట్లాడలేక పోతున్నారు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదు, కాని మాతృ భాషను చిన్న చూపు చూడటం మంచిది కాదు. ఇవన్నీ నేటి బాలబాలికలకు నేర్పించాల్సిన భాద్యత ఇటు తల్లిదండ్రుల పైన, అటు ఉపాధ్యాయుల పైన ఉంది. పిల్లలకు చిన్నవయసులోనే దైవభక్తి, దేశభక్తి, పెద్దలను గౌరవించడం నేర్పించాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు, బంధాలు, ఆప్యాయతల గురించి తెలియజేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లలకి అవసరమే కాని, మన సంస్కృతిని, నైతిక విలువలను విస్మరించడం మంచిది కాదు.



కూరగాయల అలంకరణలో శ్రీ ఆంజనేయస్వామి!