”శోధిని”

Thursday 17 September 2015

ఓల్డ్ ఈజ్ గోల్డ్ !




గతంలో పెళ్లిళ్లు  కొబ్బరాకు,  నేరేడాకులు, మామిడాకులు  పందిరి కింద మనోహరంగా జరిగేవి.  అతిధులు పచ్చని ఆకులు సువాసనలను ఆస్వాదిస్తూ...చక్కటి అనుభూతిని పొందేవారు.  ఇప్పుడు వాటి స్థానాన్ని షామియానాలు ఆక్రమించుకోవడంతో అ  అనుభూతిని కోల్పోతున్నాం.  పెళ్లి  భోజనం కుడా అరిటాకుల్లో  సాంప్రదాయకరమైన వంటల్ని ఆరగించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇస్తరాకులు, బఫే పేరిట ఆరోగ్యాన్ని పాడుచేసే రకరకాల వంటకాలు.... అందుకేనేమో  'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నారు పెద్దలు.