”శోధిని”

Tuesday 14 April 2015

నేటి మానవుడు !

నేడు మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారి పోతున్నాయి.   ఆస్తిని పెంచుకుంటూ పరుల గురించి ఆలోచించడం మానేస్తున్నారు.  ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ...  హృదయ వైశ్యాల్యం తగ్గించుకుంటున్నారు. దాంతో  మానవత్వం నశిస్తూ,  అణువణువునా క్రూరత్వం చోటు చేసుకుంటోంది.    భోగభాగ్యాలు శాశ్వతం కాదని,   ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండటం... సమాజంతో  సత్ సంబంధాలు ముఖ్యమని  మానవుడు తెలుసుకునేదేప్పుడో !