”శోధిని”

Sunday 3 June 2018

గరుడాద్రి



దాయాదులయిన కద్రువ పుత్రులను సంహరించిన గరుత్మంతుడు,  పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడట.  స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠo చేరే వరమివ్వమని ప్రార్థించాడట.   దానికి స్వామి, తానే ఏడుకొండల మీద  వెలియనున్నానని తెలిపి... ఆ గరుత్మంతుడుని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించాడట.  అదే గరుడాద్రి.