”శోధిని”

Friday 28 December 2012

కీచక భారతం

 
దేశ రాజధానిలో సాముహిక అత్యాచారానికి గురయిన బాధితురాలు, సింగపూర్ లో చికిత్స పొందుతూ శనివారం తెల్లరారుజామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఆమె మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.  ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఇప్పటికైన  విచారణ అంటూ కాలయాపన చేయకుండా ఈ ఘటలకు కారకులయిన మృగాలను వెంటనే ఉరి తీయాలి. అప్పుడే ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.