దేశ రాజధానిలో సాముహిక అత్యాచారానికి గురయిన బాధితురాలు, సింగపూర్ లో చికిత్స పొందుతూ శనివారం తెల్లరారుజామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఆమె మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఇప్పటికైన విచారణ అంటూ కాలయాపన చేయకుండా ఈ ఘటలకు కారకులయిన మృగాలను వెంటనే ఉరి తీయాలి. అప్పుడే ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
1 comment:
"యత్ర నారీ అస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా"...
అని చెప్పే మనుస్మృతి పుట్టిన దేశంలో ఇలాంటి దురాగతాలు నిందనీయం...
ఆ అభాగిని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ....
Post a Comment