”శోధిని”

Saturday 8 February 2014

ప్రకృతి పరవశం!

 
జనవరి నెలలో ఉదయం లేవగానే మంచు కురుస్తూ ఉంటుంది. చెట్ల ఆకుల మీద... పంటపొలాల పైన ...పుష్పాల మీద ... గడ్డి పరకల పైన హిమబిందువులు ముత్యాల్లా అలరించాయి.  నెల రోజుల పాటు మంచు బిందువుల స్పర్శకు ప్రకృతి పరవశించి పులకించి పోయింది.  పరిసరాలన్నీ తన్మయత్వంతో మధురానుభూతులను తమలో పదిలంగా నింపుకున్నాయి.  ప్రిబ్రవరి నెల రాగానే ఆ అద్భుత దృశ్య రూపం కనుమరుగవుతూ వస్తోంది.  మళ్ళీ మనం ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలన్నా... ఆస్వాదించాలన్నా ఏడాది వరకు ఆగాల్సిందే!

2 comments:

Karthik said...

Avunu nagendra gaaru,mee blog ippude chusanu.bavundi:-):-)

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు ఎగిసే అలలు గారు!