దైవత్వం మానవత్వంలోకి ప్రవేశించిన రోజు క్రిస్మస్. 'ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని' ఏసుక్రీస్తు చెప్పాడు. 'నువ్వు నీపట్ల ఎలా శ్రద్ద తీసుకుంటావో అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరించు, పొరుగువారిని ప్రేమించు' అన్నాడు. కానీ, నేడు ఆలా జరగడం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. నీతి, నిజాయితీగా ఉంటూ మన మనసును పవిత్రంగా ఉంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. అయన ఆశీస్సులు, ఆశ్వీర్వాదం మనకు లభిస్తాయి.
No comments:
Post a Comment