”శోధిని”

Sunday 17 February 2019

భారత్ మాతాకీ జై!


ఉగ్రవాదుల  దాడిలో  శత్రుమూకల కుసంస్కార తీరుకు దేశ రక్షకులు,  వీర జవానులు నేలకొరిగారు.   ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి.  మన కోసం ప్రాణాలర్పించిన ఈ వీరులకు వందనాలు సమర్పించుకుందాం. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాం!  వీర మరణం పోందిన అమర జవాన్ వీరులకు,  గాయపడ్డ జవానులకు  జోహార్  జోహార్....
భారత్ మాతాకీ జై! 



No comments: