”శోధిని”

Thursday 25 January 2018

"నేను - నాదేశం ...పవిత్రభారతదేశం"

మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం ఏర్పడి, గవర్నర్ జనరల్ స్థానంలో భారత రాష్ట్రపతి పాలన ప్రారంభమైన రోజు జనవరి 26, 1950 కాబట్టి ఈ రోజు మనందరికీ నిజమైన పండుగ రోజు. మన దేశంలో ఉన్నన్ని మతాలు, జాతులు, భాషలు మరే దేశంలోనూ లేవు. మనమంతా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం. అన్ని కులాలను, మతాలను, ప్రాంతాలను సమానంగా గౌరవించుకోవడం మన రాజ్యాంగం ప్రత్యేకత.
మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

No comments: