”శోధిని”

Thursday 11 June 2015

ముసుగు దొంగలు (జోక్)

మంత్రిగారి భార్య  తన భర్తతో కలసి న్యూస్ ఛానల్ చూస్తోంది.
బ్యాంక్ చోరి కేసు నిందుతులకు ముసుగేసి మీడియా సమావేశంలో ప్రవేశ పెట్టారు పోలీసులు.
మంత్రి గారి భార్య : ఏమండీ నాదొక అనుమానం
మంత్రి : ఏమిటది ?
మంత్రిగారి భార్య : పట్టుపడ్డ దొంగలకు ఇలా ముసుగేసి చూపించడం ఎందుకని ?
మంత్రి  : "పిచ్చి మొహమా ... పూర్వం నాకు కూడా ఇలాగే ముసుగేసి తీసుకెళ్ళారు కాబట్టి, ఇప్పుడు మంత్రినయినా  నన్నెవరూ గుర్తుపట్టడం లేదు"  అసలు విషయం చెప్పాడు మంత్రిగారు.







No comments: